Goddess Lakshmi Kamma Kshatriya Birth (Purana) - Telugu
తపసు చేసుకొనే ఋషులను నిత్యం రాక్షసులు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే ఋషులు శ్రీ మహావిష్ణువు ఆశ్రయం కోరగా అప్పుడు విష్ణు మూర్తి మీకు లక్శ్మి మాత శరణు జొచ్చును అని వేడుకొనగా ఋషులు లక్శ్మి మాత చెంత కేగి వారి బాధని విన్నవించు కుంటారు.అప్పుడు లక్శ్మి మాత తన చెవి కమ్మ ని వారి రక్షణ కొరకు ఇస్తుంది వారు 100 సంవత్సరాలు దానిని పూజించు కొంటూ రాక్షసులబారి నుండి రక్షించ బడుతూవుంటారు 100 సంవచ్చారాల కాల సమయం అయిన తరువాత తిరిగి రక్షసులు యధావిధిగా ఋషులను వేదేస్తూవుంటే ఆ కమ్మ నుండి 500 మంది యుద్ధవీరులు(క్షత్రియులు) పుట్టి రాక్షసులందరిని సహరించి యోధులుగా నిలుస్తారు వారే కమ్మక్షత్రియులు కమ్మవారు.
అప్పుడు లక్శ్మి దేవత ప్రత్యక్షం అయి వారి పరాక్రమానికి మెచ్చి వారికి పెద్ద పెద్ద సారవంత భూములు ఇచ్చి సేద్యం చెస్తూ ప్రజలని సుభిక్షంగా పరిపాలించమని చెప్పి ఆశీర్వదించి వైకుంఠం వెళ్తుంది ఇది దేవి పురాణంలో చెప్పబడినది.
తపసు చేసుకొనే ఋషులను నిత్యం రాక్షసులు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటే ఋషులు శ్రీ మహావిష్ణువు ఆశ్రయం కోరగా అప్పుడు విష్ణు మూర్తి మీకు లక్శ్మి మాత శరణు జొచ్చును అని వేడుకొనగా ఋషులు లక్శ్మి మాత చెంత కేగి వారి బాధని విన్నవించు కుంటారు.అప్పుడు లక్శ్మి మాత తన చెవి కమ్మ ని వారి రక్షణ కొరకు ఇస్తుంది వారు 100 సంవత్సరాలు దానిని పూజించు కొంటూ రాక్షసులబారి నుండి రక్షించ బడుతూవుంటారు 100 సంవచ్చారాల కాల సమయం అయిన తరువాత తిరిగి రక్షసులు యధావిధిగా ఋషులను వేదేస్తూవుంటే ఆ కమ్మ నుండి 500 మంది యుద్ధవీరులు(క్షత్రియులు) పుట్టి రాక్షసులందరిని సహరించి యోధులుగా నిలుస్తారు వారే కమ్మక్షత్రియులు కమ్మవారు.
అప్పుడు లక్శ్మి దేవత ప్రత్యక్షం అయి వారి పరాక్రమానికి మెచ్చి వారికి పెద్ద పెద్ద సారవంత భూములు ఇచ్చి సేద్యం చెస్తూ ప్రజలని సుభిక్షంగా పరిపాలించమని చెప్పి ఆశీర్వదించి వైకుంఠం వెళ్తుంది ఇది దేవి పురాణంలో చెప్పబడినది.
No comments:
Post a Comment