Kamboja Kamma Kshatriyas - Telugu
#కమ్మప్రభులు
#కాంబోజఆర్యులు #కమ్మక్షత్రియులు
సుర్య చండ్ర వంశముల వారు 16 మహాజన పద అర్య క్షత్రియ జాతులుగా ఏర్పడినారు వాటిల్లో కాంబోజ అనే అర్య క్షత్రియజాతి ఒకటి దుర్యోధనుడి రాజ్యలో కాంబోజ కూడా ఒకటి యుద్దలో దుర్యోధనుడికి తొడుగా కాంబోజ క్షత్రియ రాజ్యం కూడా నిలిచింది.
కాంబోజ = కమ్మ+భోజ కమ్+భోజ్
భారతదేశం లొని కమ్ కుం జాతి సంబంధీకులు కాంభోజులుగా చెప్ప బడుతున్నది వీరే కమ్మ క్షత్రియులు కుర్మి క్షత్రియులు కాంభోజ క్షత్రియులు మరియు తది తరులుగా చెప్పబడు చున్నది.చరిత్రకారుడు అవధ్ బీహారీ లాల్ అవస్తి దక్షిణ భరతమున కమ్మ కంభి కుమ్బి వారు ఉన్నారు తమిళనాడులొ పేరుగాంచిన నగరం కోయంబత్తూర్ ఉంది దీనిని పురాతన కాలంలో కాంబోజ ప్రాంతం గా పిలిచేవారు కావాలంటే గరుడ పురాణం అధ్యాయం P28 లో చూడవచ్చు అనిచెప్పటం జరిగింది.
చరిత్రలో మనం కాంబోజ రాజు కథలు వినే ఉంటాము వారి పరిపాలన దక్షత సైనిక బలగం కాంబోజ రాజుల సాహసో పరమైన ధీర గణ్ణం ఈ కధలో వినవచ్చు.ఈ కాంభోజులు , తెలుఁగు ప్రాంతం అయిన నేటి ఆంధ్ర ప్రాంతానికి కృష్ణ నదీతీర ప్రాంతాలకి వచ్చి, రాజ్యాలని ఏర్పరుచు కొన్నారు ఆ ప్రాంతం ఆ తరువాత కమ్మరాష్ట్రం కమ్మనాడు గా పిలవ బడినది దీనిని పాలించిన వారే కమ్మ క్షత్రియులు కమ్మవారు.
కాంబోజ గురించి తెలుసుకోవటానికి సింధులో చారిత్రక అచ్చులు ఆధారాలను బట్టి కంబ్, కంబు నదులు కంభోహ్ కంబో పర్వతాలు ఉన్నాయని కాంబోజ సంసకృత్ (సింద్, P44 M R Lamrick) నుండి తెలుసు కొనవచ్చు.పఠాన్ అనే జిల్లలో పురాతన కాంబోజ నగరం వున్నది ఆనంద్ అనే జిలలో కాంబోజ నగరం ఉన్నది మహారాష్ట్రలో కోలాలంపూర్ లో కాంబోజ అనే అతిపురాతన నగరం ఉన్నది తమిలనాడు లొని కోయంబత్తూర్ ను అతి పురాతన కాంబోజ ప్రాంతం గా చెప్పడం జరిగింది ఇప్పుడు కోయంబత్తూర్ ప్రాంతం లో ఎందరో కమ్మవారైన పారిశ్రామిక వేత్తలను మనం చూడ వచ్చు .ఇపుడు మహరాష్ట్రలోని నందేడ్ ప్రాంతాలల్లో కాంబోజ జాతి ప్రజలు అక్కడ నివసించటం మనం గమనించ వచ్చు అలాగే కాంబోజ జాతి వీరులైన కమ్మవారు కమ్మ క్షత్రియులు నేటి ఆంద్ర తెలంగాణ రాయలసీమ తమిళనాడు కర్ణాటక ఇతర దేశాలైన అమెరికా సింగపూర్ రష్యా దుబాయ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లో స్థిర పడ్డారు .
#కమ్మప్రభులు
#కాంబోజఆర్యులు #కమ్మక్షత్రియులు
సుర్య చండ్ర వంశముల వారు 16 మహాజన పద అర్య క్షత్రియ జాతులుగా ఏర్పడినారు వాటిల్లో కాంబోజ అనే అర్య క్షత్రియజాతి ఒకటి దుర్యోధనుడి రాజ్యలో కాంబోజ కూడా ఒకటి యుద్దలో దుర్యోధనుడికి తొడుగా కాంబోజ క్షత్రియ రాజ్యం కూడా నిలిచింది.
కాంబోజ = కమ్మ+భోజ కమ్+భోజ్
భారతదేశం లొని కమ్ కుం జాతి సంబంధీకులు కాంభోజులుగా చెప్ప బడుతున్నది వీరే కమ్మ క్షత్రియులు కుర్మి క్షత్రియులు కాంభోజ క్షత్రియులు మరియు తది తరులుగా చెప్పబడు చున్నది.చరిత్రకారుడు అవధ్ బీహారీ లాల్ అవస్తి దక్షిణ భరతమున కమ్మ కంభి కుమ్బి వారు ఉన్నారు తమిళనాడులొ పేరుగాంచిన నగరం కోయంబత్తూర్ ఉంది దీనిని పురాతన కాలంలో కాంబోజ ప్రాంతం గా పిలిచేవారు కావాలంటే గరుడ పురాణం అధ్యాయం P28 లో చూడవచ్చు అనిచెప్పటం జరిగింది.
చరిత్రలో మనం కాంబోజ రాజు కథలు వినే ఉంటాము వారి పరిపాలన దక్షత సైనిక బలగం కాంబోజ రాజుల సాహసో పరమైన ధీర గణ్ణం ఈ కధలో వినవచ్చు.ఈ కాంభోజులు , తెలుఁగు ప్రాంతం అయిన నేటి ఆంధ్ర ప్రాంతానికి కృష్ణ నదీతీర ప్రాంతాలకి వచ్చి, రాజ్యాలని ఏర్పరుచు కొన్నారు ఆ ప్రాంతం ఆ తరువాత కమ్మరాష్ట్రం కమ్మనాడు గా పిలవ బడినది దీనిని పాలించిన వారే కమ్మ క్షత్రియులు కమ్మవారు.
కాంబోజ గురించి తెలుసుకోవటానికి సింధులో చారిత్రక అచ్చులు ఆధారాలను బట్టి కంబ్, కంబు నదులు కంభోహ్ కంబో పర్వతాలు ఉన్నాయని కాంబోజ సంసకృత్ (సింద్, P44 M R Lamrick) నుండి తెలుసు కొనవచ్చు.పఠాన్ అనే జిల్లలో పురాతన కాంబోజ నగరం వున్నది ఆనంద్ అనే జిలలో కాంబోజ నగరం ఉన్నది మహారాష్ట్రలో కోలాలంపూర్ లో కాంబోజ అనే అతిపురాతన నగరం ఉన్నది తమిలనాడు లొని కోయంబత్తూర్ ను అతి పురాతన కాంబోజ ప్రాంతం గా చెప్పడం జరిగింది ఇప్పుడు కోయంబత్తూర్ ప్రాంతం లో ఎందరో కమ్మవారైన పారిశ్రామిక వేత్తలను మనం చూడ వచ్చు .ఇపుడు మహరాష్ట్రలోని నందేడ్ ప్రాంతాలల్లో కాంబోజ జాతి ప్రజలు అక్కడ నివసించటం మనం గమనించ వచ్చు అలాగే కాంబోజ జాతి వీరులైన కమ్మవారు కమ్మ క్షత్రియులు నేటి ఆంద్ర తెలంగాణ రాయలసీమ తమిళనాడు కర్ణాటక ఇతర దేశాలైన అమెరికా సింగపూర్ రష్యా దుబాయ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లో స్థిర పడ్డారు .
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
Delete